Vizag Steel | ఉక్కు ఉత్పత్తిలో విశాఖ ఉక్కు సరికొత్త రికార్డ్ సృష్టించింది. వంద మిలియన్ టన్నుల ఉత్పత్తిని పూర్తి చేసుకుని అరుదైన మైలురాయిని అధిగమించింది. ఈ సందర్బంగా విశాఖ ఉక్కు కార్మికులు,...
ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 1వ తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్ల(NTR Bharosa Pension)పై ప్రభుత్వ యంత్రాంగం ఫుల్ ఫోకస్ పెట్టింది. పింఛన్ల పంపిణీ ఎలా చేయాలి, వీటి పంఫిణీ సమయంలో ఎలాంటి నిబంధనలు...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు(Chandrababu).. వైసీపీ హయాంలో అసలు శాంతి భద్రతలు అనేవే ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని...
తన తీరు మార్చుకున్నానని సీఎం చంద్రబాబు(Chandrababu) తెలిపారు. గంటల తరబడి సమీక్షలు నిర్వహించే సంప్రదాయానికి స్వస్తి పలికానని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా ఉంటానని నేతలు, అధికారులను స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్రంలో...
కొందరు అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులను సైతం మాయ చేసేలా వారి తీరు ఉందని అసెంబ్లీలో మండిపడ్డారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ...
చిత్తూరు(Chittoor) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మరణించగా మరో 13 మందికి...
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఏపీ పునఃనిర్మాణం కోసం జనసేన తన పూర్తి సమకారం అందిస్తుందని జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan).. ఈరోజు అసెంబ్లీలో పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంఘానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా...
Amaravati |కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత లభించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయపడనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా అమరావతి(Amaravati) అభివృద్ధికి రూ.15 వేల కోట్ల సహాయం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...