ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతలకు షర్మిల ఓపెన్ ఛాలెంజ్.. నిలువునా మోసం చేసారంటూ మండిపాటు

YS Sharmila | ‘పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఒక సామెత ఉంది. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ నేతల తీరు కూడా అదే విధంగా ఉంది. సాక్షి పత్రికలో తల్లికి వందనం ఉత్తర్వులపై...

ఆ ముగ్గురినీ కస్టడీలో విచారించాలి: ఆర్ఆర్ఆర్

తను నమోదు చేసిన కేసులోని నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు(Raghu Rama Krishna Raju) కోరారు. అంతేకాకుండా ఒక ఎంపీని కిడ్నీప్ చేసి కస్టడీ పేరుతో...

‘తల్లికి వందనం’ అమలుపై మంత్రి నిమ్మల క్లారిటీ

తల్లికి వందనం పథకాన్ని తమ ప్రభుత్వం అటకెక్కించలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వంపై బ్లూ మీడియా బురదజల్లడానికి ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే తల్లికి వందనం విషయంలో...
- Advertisement -

కేంద్ర మంత్రి ప్రకటనపై లోకేష్ సంతోషం..

విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై కేంద్ర ఉక్కు మంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసి ప్రకటన తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తెలిపారు. అంతేకాకుండా ఆయన...

Pawan Kalyan: విజిటర్స్‌కు పవన్ విచిత్ర విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే రాజకీయాల్లో తనదైన మార్క్ చూపడం మొదలు పెట్టారు పవన్ కల్యాణ్. జనసేనిని జనాల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి పెద్ద పీట వేస్తూ వస్తున్నారు....

‘మాస్టర్‌ మైండ్ మధుబాబే’.. కిడ్నీ ముఠా కేసులో కీలక ట్విస్ట్

విజయవాడ కిడ్నీ రాకెట్(Vijayawada Kidney Racket) వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఇందులో అసలు మాస్టర్‌ మైండ్ మధుబాబే అంటూ మధ్యవర్తి వెంకట్ ఓ వీడియోను విడుదల చేశాడు. అంతేకాకుండా ఏమైనా అనుమానాలు...
- Advertisement -

టీడీపీ ఆఫీసుపై కేసులో అప్పటివరకు చర్యలొద్దన్న హైకోర్టు

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న జరిగిన దాడి జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ అంశం కాస్తా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చేరింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం...

Dharmapuri Srinivas | కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...