రాష్ట్ర నీటిపారుదల శాఖ పూర్తిగా నిర్వీర్యమై ఉందని, దానిని పునరుద్దరించడానికి తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అన్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వైసీపీ ప్రభుత్వం.. నీటిపారుదల...
ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి సంకల్పించామని చెప్పారు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియర్ రికవరీ ఫెసిటిలీ సెంటర్...
బర్డ్ ఫ్లూ(Bird Flu), గులియన్ బారీ సిండ్రోమ్(GBS) రెండు తెలంగాణ ప్రజలకు తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కాగా ఈ విషయాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్(Minister Satya Kumar)...
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్(Nara Lokesh)ను విశాఖపట్నం విమానాశ్రయంలో ఆశా వర్కర్స్ కలిశారు. ఈ సందర్బంగానే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం అందించారు. ఆశా వర్కర్ ఉద్యోగానికి...
తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్ పెంచాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు...
Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని, అలాగే డీఎస్పీతో సహా ముగ్గురు సీనియర్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం తిరుమలలో...
ప్రముఖ నటుడు మోహన్బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది. జర్నలిస్టుపై చేసిన దాడి కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్ పై...
తిరుపతి(Tirupati) తోకేసులాట ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. మరో 48 మంది క్షతగాత్రులు రుయా, స్విమ్స్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. రుయాలో 34 మందికి, స్విమ్స్ లో 14 మందికి వైద్యులు...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...