తనకు సలహాలు, సూచనలు ఎవరూ ఇవ్వొద్దని తాడేపల్లిగూడెం సభ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో కాపు సీనియర్ నేతలు హరిరామజోగయ్య,...
ప్రత్యేక హోదా డిక్లరేషన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల (YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి ఒకటో తేదిన తిరుపతిలో నిర్వహించబోయే సభలో హోదాపై కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేస్తుందని...
అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు (Magunta Sreenivasulu reddy) ప్రకటించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రకాశం జిల్లాలో మాగుంట...
తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకోవడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను కొంతమంది జనసైనికులు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై సినీ నటుడు హైపర్...
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో అప్రూవర్గా మారిన దస్తగిరి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. అప్రూవర్గా మారినందుకు వైసీపీ ప్రభుత్వం బెదిరిస్తోందని...
టీడీపీ(TDP)-జనసేన(Janasena) పొత్తు ఖాయమైన దగ్గరి నుంచి పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు వరుస లేఖలు రాస్తున్న కాపు సంక్షేమ నేత, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తాజాగా మరో లేఖ రాశారు. "కాపులు...
తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు(Ramana Deekshithulu)పై తిరుమల తిరుపతి దేవస్థానం వేటు వేసింది. ఆలయ కైంకర్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను ఈ పదవి నుంచి తొలగించింది. ఆలయ...
YCP vs TDP | ఎన్నికల వేళ వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియోజకవర్గ ప్రజలకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...