వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) హామీ ఇచ్చారు. ఏపీ పర్యటనలో భాగంగా మోదీ రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు....
Inter First Year Exam | ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పును తీసుకురాబోతుంది. ఏపీ ఇంటర్ బోర్డు ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు తొలగించింది. మొదటి సంవత్సరం...
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. ఆ ఆయనతో పాటు మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టులో పూచీకత్తు సమర్పించేందుకు...
తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంపై గురువారం విమానం ఎగరడం కలకలం రేపింది. తిరుమలలోని ఆలయంపై విమానం తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. దీంతో తిరుమలను నో...
Andhra Tourist Killed | గోవాలో ఏపీకి చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అక్కడి హోటల్ యాజమాన్యం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కి చెందిన రవితేజ అనే యువకుడిని కొట్టి చంపింది....
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం(AP Cabinet) ముగిసింది. ఎజెండాలోని 14 అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. SIPB ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదముద్ర...
Sandhya Theater Incident | సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన జాతీయ మానవ హక్కుల కమిషన్ వరకు చేరింది. ఈ వ్యవహారంపై న్యాయవాది రామారావు NHRC కి ఫిర్యాదు చేశారు....
తమ ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండేది కాదని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...