Kurnool | ఏపీ లో సచివాలయం సిబ్బంది, వాలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. వాలంటీర్లు ప్రజల కోసం కాకుండా వైసీపీ కోసం పని చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాలంటీర్ల అక్రమాలపై...
ఏపీలో రాష్ట్రంలో సీబీఎస్ఈ(CBSE) గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు...
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా సెలవుల(Dussehra Holidays)పై ప్రకటన వెలువరించింది. మరి కొన్ని రోజుల్లో శరన్నవరాత్రులు మొదలవనున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలు దసరా మహోత్సవాలకు ఘనంగా ముస్తాబవుతున్నాయి....
తిరుమల ఘాట్ రోడ్ల(Tirumala Ghat Road)లో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ(TTD) సడలించింది. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈ...
విజయవాడ(Vijayawada)లోని విద్యాధరపురం మినీ స్టేడియంలో శుక్రవారం సీఎం కార్యక్రమం ఉంది. ఈ సభకు డ్వాక్రా మహిళల్ని తీసుకువెళ్ళడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. మీరు రాకపోతే మా ఉద్యోగాలు పోతాయి అంటూ ఓ...
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఐడీ కస్టడీ పిటిషన్ పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెల్లడించనున్నట్టు...
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్ల కేటాయింపులపై ఏపీకి ఎదురు దెబ్బ తగిలింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్ ను ఆశించిన ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది....
ఏపీ సీఎం జగన్(CM Jagan) కు, భార్య భారతీ రెడ్డి(Bharati Reddy) లకు షాక్ తగిలింది. ఓ కేసుకు సంబంధించి స్థానిక మంగళగిరి కోర్టు ద్వారా ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపించింది. గతంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...