ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో పెన్షన్ డబ్బులు మాయం.. పరువుపోకుండా వైసీపీ మరో ప్లాన్

Kurnool | ఏపీ లో సచివాలయం సిబ్బంది, వాలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. వాలంటీర్లు ప్రజల కోసం కాకుండా వైసీపీ కోసం పని చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాలంటీర్ల అక్రమాలపై...

విద్యార్థులకు అలర్ట్: CBSE పరీక్షల విధానంలో మార్పు

ఏపీలో రాష్ట్రంలో సీబీఎస్ఈ(CBSE) గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు...

విద్యార్థులకు గుడ్ న్యూస్: ఏపీలో దసరా సెలవులు ఖరారు

ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా సెలవుల(Dussehra Holidays)పై ప్రకటన వెలువరించింది. మరి కొన్ని రోజుల్లో శరన్నవరాత్రులు మొదలవనున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలు దసరా మహోత్సవాలకు ఘనంగా ముస్తాబవుతున్నాయి....
- Advertisement -

తిరుమల వెళ్లేవారికి అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షల సడలింపు

తిరుమల ఘాట్ రోడ్ల(Tirumala Ghat Road)లో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ(TTD) సడలించింది. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈ...

Vijayawada | సీఎం జగన్ సభకి మహిళలు వెళ్లకపోతే.. వారి ఉద్యోగాలు ఊస్ట్…?

విజయవాడ(Vijayawada)లోని విద్యాధరపురం మినీ స్టేడియంలో శుక్రవారం సీఎం కార్యక్రమం ఉంది. ఈ సభకు డ్వాక్రా మహిళల్ని తీసుకువెళ్ళడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. మీరు రాకపోతే మా ఉద్యోగాలు పోతాయి అంటూ ఓ...

చంద్రబాబుకి ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ 

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఐడీ కస్టడీ పిటిషన్ పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెల్లడించనున్నట్టు...
- Advertisement -

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీకి ఎదురు దెబ్బ

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్ల కేటాయింపులపై ఏపీకి ఎదురు దెబ్బ తగిలింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్ ను ఆశించిన ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది....

జగన్, భార్య భారతి రెడ్డి లకు షాక్.. కోర్టు నోటీసులు జారీ!

ఏపీ సీఎం జగన్(CM Jagan) కు, భార్య భారతీ రెడ్డి(Bharati Reddy) లకు షాక్ తగిలింది. ఓ కేసుకు సంబంధించి స్థానిక మంగళగిరి కోర్టు ద్వారా ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపించింది. గతంలో...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...