ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా కడప జిల్లా మైలవరం వద్ద జరిగిన ప్రమాదంలో భారీ ప్రాణనష్టం...
దేశంలో ఇప్పటికే చాలామంది బాలురు తెలియక ఈతకు వెళ్లి మరణించిన వారు అధికంగానే ఉన్నారు. తాజాగా సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు గల్లంతవ్వకంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు...
మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకోగా..తాజాగా...
మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకు...
వరంగల్ జిల్లాల్లోని ఖానాపూర్ మండలం అశోకనగర్ గ్రామ శివారు పర్శ తండా సమీపంలో ఇంకొన్ని రోజుల్లో తన కూతురు పెళ్లి అంగరంగవైభవంగా చేద్దామని నిర్ణయించుకున్న ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెండ్లితో...
తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా వరంగల్ జిల్లాల్లో జరిగిన ప్రమాదంలో ఘోర ప్రాణనష్టం చవిచూడవలసి వస్తుంది. అశోక...
ప్రస్తుతంకాలంలో కేవలం పెద్దలే కాకుండా..విద్యార్థులు సైతం హత్యలు చేయడానికి వెనుకాడడం లేరు. హైదరాబాద్ లో ఓ విద్యార్థి చేసిన ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విద్యార్థుల మధ్య ప్రేమ ప్రేమ...
చెన్నైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కసాయి కొడుకు చేసిన పనికి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ప్రజలు షాక్ అవుతున్నారు. కన్నతల్లి మృతదేహాన్ని డ్రమ్లో పెట్టి సిమెంట్తో కప్పిపెట్టిన హృదయవిదారక ఘటన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...