క్రైమ్

Flash: విశాఖలో యువకుడు దారుణ హత్య..

ఏపీలో దారుణ హత్య చోటుచేసుకుంది. విశాఖపట్టణంలోని రఘుపత్రుని అనే యువకుడు రైల్వే న్యూక్లోనీ లో బజాజి ఆఫీస్ కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుండగా కొందరు గుర్తుతెలియని దుండగులు దారుణ హత్య చేసి...

ఈ మహిళ కన్న తల్లేనా.. ప్రియుడి చేత కూతురిని రేప్​

ప్రస్తుతం కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా చాలామంది కాపురాలు కూలిపోతున్నాయి. దేశంలో ఇప్పటికే అక్రమ సంబంధాల కారణంగా ఎంతో మంది హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా తెలంగాణాలో  ఓ...

Flash: వైద్యుల నిర్లక్ష్యానికి కడుపులో పసిబిడ్డ కన్నుమూత..

తెలంగాణాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కడుపులో బిడ్డ కన్నుమూసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. మల్దకల్ మండలం మద్దెల బండ తండాకు చెందిన వెంకటమ్మ నొప్పులు వస్తున్న క్రమంలో...
- Advertisement -

ప్రాణాల తీసిన విహార యాత్ర..గోదావరి నదిలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

పరీక్షలలో మంచి మార్కులు రావాలనే ఉద్దేశ్యంతో మహారాష్ట్రలోని అకోలా పట్టణానికి చెందిన 17మంది విద్యార్థుల బృందం దైవదర్శనం కోసం విహార యాత్రకు వచ్చారు. ఈ క్రమంలో విద్యార్థులు స్నానం చేయడానికి గోదావరి నదిలోకి...

Breaking: అమృత్​సర్​ గురునానక్​ దేవ్​ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన రోగులు..

పంజాబ్ లోని అమృత్​సర్​ గురునానక్ దేవ్‌​ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగడంతో రెప్పపాటిలోనే ఆసుపత్రిని చుట్టూముట్టాయి మంటలు. దాంతో భయబ్రాంతులయిన రోగులు ఉరుకులు పరుగులు తీశారు. అనంతరం...

ఎక్ నాథ్ రెడ్డిపై గృహ హింస కేసు నమోదు చేసిన పోలీసులు..కారణం ఇదే..!

ప్రముఖ మిఠాయి దుకాణం పుల్లారెడ్డి మనవడు ఎక్ నాథ్ రెడ్డిపై పంజాగుట్ట పోలీసులు గృహ హింస కేసు నమోదు చేసారు. కారణం ఏంటంటే..ఎక్ నాథ్ రెడ్డి తన భార్యను ఇంట్లోనే ఉంచి ఆమెను...
- Advertisement -

Flash: మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం..పెళ్లి జరిగిన అనంతరం విషం తాగి నవవధువు ఆత్మహత్య

తెలంగాణాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తమ కుమార్తెకు ఇష్టం లేని పెళ్లి చేయడంతో విషం తాగి నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో  చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గుజ్జల పద్మకు నలుగురు కుమార్తెలు,...

Breaking: విషాదం..మధ్యప్రదేశ్ లో దుండగుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి..

మధ్యప్రదేశ్ లోని​ గుణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున జరిగిన దుండగుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...