ఏపీలో దారుణ హత్య చోటుచేసుకుంది. విశాఖపట్టణంలోని రఘుపత్రుని అనే యువకుడు రైల్వే న్యూక్లోనీ లో బజాజి ఆఫీస్ కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుండగా కొందరు గుర్తుతెలియని దుండగులు దారుణ హత్య చేసి...
ప్రస్తుతం కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా చాలామంది కాపురాలు కూలిపోతున్నాయి. దేశంలో ఇప్పటికే అక్రమ సంబంధాల కారణంగా ఎంతో మంది హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా తెలంగాణాలో ఓ...
తెలంగాణాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కడుపులో బిడ్డ కన్నుమూసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. మల్దకల్ మండలం మద్దెల బండ తండాకు చెందిన వెంకటమ్మ నొప్పులు వస్తున్న క్రమంలో...
పరీక్షలలో మంచి మార్కులు రావాలనే ఉద్దేశ్యంతో మహారాష్ట్రలోని అకోలా పట్టణానికి చెందిన 17మంది విద్యార్థుల బృందం దైవదర్శనం కోసం విహార యాత్రకు వచ్చారు. ఈ క్రమంలో విద్యార్థులు స్నానం చేయడానికి గోదావరి నదిలోకి...
పంజాబ్ లోని అమృత్సర్ గురునానక్ దేవ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగడంతో రెప్పపాటిలోనే ఆసుపత్రిని చుట్టూముట్టాయి మంటలు. దాంతో భయబ్రాంతులయిన రోగులు ఉరుకులు పరుగులు తీశారు. అనంతరం...
ప్రముఖ మిఠాయి దుకాణం పుల్లారెడ్డి మనవడు ఎక్ నాథ్ రెడ్డిపై పంజాగుట్ట పోలీసులు గృహ హింస కేసు నమోదు చేసారు. కారణం ఏంటంటే..ఎక్ నాథ్ రెడ్డి తన భార్యను ఇంట్లోనే ఉంచి ఆమెను...
తెలంగాణాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తమ కుమార్తెకు ఇష్టం లేని పెళ్లి చేయడంతో విషం తాగి నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గుజ్జల పద్మకు నలుగురు కుమార్తెలు,...
మధ్యప్రదేశ్ లోని గుణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున జరిగిన దుండగుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...