తెలంగాణాలో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనం కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పర్యావరణానికి కాపాడాలనే ఉద్దేశంతో ఓ యువకుడు అధిక ఖర్చు పెట్టి ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనానికి కోలుగోలు చేసాడు....
ప్రస్తుత కాలంలో చిన్నాపెద్దా అని తేడా అందరు ఫోన్ కు అలవాటు పడిపోతున్నారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లాలో ఫోన్ కు బానిసై తన ప్రాణాన్ని తానే బలితీసుకోవడానికి...
కరోనా కారణంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతి ఇస్తున్నారు. దానివల్ల ఈ మధ్యకాలంలో చాలామంది వర్క్ ఫ్రం హోంలో భాగంగా పనిచేస్తుండగా ల్యాప్ టాప్ లు పేలి ప్రాణాల...
సినీ పరిశ్రమలో గంజాయి కలకలం రేపింది. డ్రగ్స్ వ్యవహారాలలో ఎంతో మంది నిందితులు పట్టుబడ్డారు. అయితే తాజాగా అదే అంశంలో సోమవారం నాడు ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్...
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డియోరియాలో గౌరీబాజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వచ్చి బులెరో బస్సును ఢీకొనడంతో..ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 10మందికి పైగా తీవ్ర గాయాలు కావడంతో...
దేశంలో దొంగతనాలు అంతూపంతు లేకుండా పోతున్నాయి. ఇది చట్టరీత్య నేరమని తెలిసిన కూడా ఇలాంటి పనులకు ఒడికడుతున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా ఎస్బీఐ బ్యాంకులో దొంగలు పడినట్టు బ్యాంకు సిబ్బంది ఆందోళన వ్యక్తం...
దేశంలో రోజురోజుకు సైబర్ మోసాలు లెక్కలేకుండా పోతున్నాయి. హైదరాబాద్ లో తాజాగా ఓ ఐటీ ఉద్యోగి ఇలాంటి దారుణానికి ఒడికట్టింది. తన ఇళ్ళు అద్దెకు ఇస్తానని..నెలకు20 వేల అద్దెగా ఓ వెబ్ సైట్...
ఏపీలో విషాదం చోటుచేసుకుంది. పెళ్ళి అంటే నూరేళ్ళ పంట అని అందరు అంటుంటే..ఈ యువతీ మాత్రం కాబోయే భర్తనే నమ్మించి గొంతు కోసింది. అసలు ఏం జరిగిందంటే..అనకాపల్లి రవికమతంలో ఓ యువతీకి పెళ్ళి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...