ఏపీలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా గుడివాడమండలం శేరిదింటకుర్రు గ్రామంలో ట్రాక్టర్ నుంచి గడ్డి దించే విషయంలో వివాదం జరిగింది. ఈ ఘటనలో వైకాపా నాయకులు కొందరు దాడి చేయడంతో వృద్ధురాలి కుమారుడు, కుమార్తెకు...
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఒకేసారి ఆరుగురు బాలికలు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆ ఆరుగురిలో ఓ...
అస్సాం రాష్ట్రం హోజాయ్ జిల్లా పరిధిలోని శుక్రవారం అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 250 దుకాణాలు దగ్ధం అయ్యాయి. కానీ ఆ మంటలు ఎక్కడి నుండి వచ్చాయన్న సమాచారం...
ఏపీలో దారుణం జరిగింది. కృష్ణాజిల్లా విరులపాడు గ్రామంలో తన మొదటి భార్య సంతానం అయిన కిరణ్ తన మాట వినడం లేదని నిద్రిస్తున్న సమయంలో కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. సమాచారం తెలుసుకున్న...
అనునిత్యం మనకు సమాచారాన్ని తెలియజేసే విలేకరి పట్ల బాలేశ్వర్ జిల్లా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఆసుపత్రిలో మంచానికి, కాలికి కలిపి బేడీలు వేసి ఘోరంగా అవమాన పరిచారు. ఇలా చేయడంతో ఎస్పీ కూడా...
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న వాహనాన్నిగుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో... ముగ్గురు మహిళా కూలీలు అక్కడిక్కడే మృతి చెందగా… మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారి...
దేశంలో మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా బాపట్ల జిల్లా చిన్న గంజాంలో చిట్టీల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డారు కొందరు నిందితులు. ఈ ఘటనపై ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు ...
మద్యం తాగడం వల్ల ఎన్నో దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానివల్ల తమ కుటుంబాన్ని తామే చిక్కులోకి నెట్టేసిన వారవుతారు. రాష్టంలో చాలా గొడవలు ఈ సమస్య వల్లే వస్తాయి. రాష్టంలో మద్యం తాగే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...