దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన, శిక్షలు వేసిన మార్పు రావడం లేదు. వీరి ఆకృత్యాలకు అమాయక చిన్నారులు, మహిళలు బలవుతున్నారు. తాజాగా తెలంగాణలో ఘోరం జరిగింది. వికారాబాద్...
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. కామారెడ్డి జిల్లా ఘన్ పూర్ వద్ద ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. అయితే...
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేలూరు చినఅల్లాపురంలో కూతురు కోసం కొన్న ఓ ఎలక్ట్రిక్ బైక్ యమపాశంగా మారింది. ఛార్జింగ్ లో ఉన్న బైక్ బ్యాటరీ పేలడంతో తండ్రి, కూతురు దుర్మరణం...
ఏపీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తిరుపతిలోని పద్మావతి ఇంటర్ కాలేజీలో చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం గర్నిమిట్టకు చెందిన విష్ణు ప్రియ చదువుతుంది. అయితే విష్ణుప్రియ...
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో దారుణం చోటు చోటు చేసుకుంది. నిర్మానుష్య ప్రాంతంలో ఓయువతిపై గ్యాంగ్ రేప్ బాగ్యనగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఓ యువతి కోఠి నుంచి జూబ్లీహిల్స్ వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది....
ఉత్తర్ప్రదేశ్ ముజఫర్పుర్లో ఘోరం జరిగింది. భర్త కళ్లెదుటే.. భార్యపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు దుండగులు. భర్తను చెట్టుకు కట్టేసి దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఇందులో ఇద్దరు మైనర్లు కూడా...
రోజురోజుకు అధికారుల్లో లంచగొండితనం పెరిగిపోతుంది. ఏ పని చేయించుకోవాలన్నా పైసలు పెట్టాల్సిందే. పోలీస్ స్టేషన్ నుండి మొదలు ఎమ్మార్వో ఆఫీస్ ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు సామాన్యుల నుండి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా...
హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బోయగూడలోని టింబర్ డిపోలో బుధవారం తెల్లవారుజామున భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది సజీవదహనం కాగా మరో ఇద్దరు గాయాలతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...