తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడం, కొవిడ్ పరిస్థితులు తగ్గుతుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం...
తాగిన మైకంలో ఓ వ్యక్తి తన గుండెపై తానే కత్తితో నాలుగు సార్లు పొడుచుకున్నాడు. హోలీ వేడుకల్లో ఫ్రెండ్స్ తో కలిసి చిందులేస్తూ ఇలా తానే కత్తితో పొడుచుకున్నాడు. అతనికి తీవ్ర రక్తస్రావం...
కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి....
దేశంలో రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం చట్టాలు తెచ్చిన, కఠిన శిక్షలు వేసిన మార్పులు రావడం లేదు. వీరి కామానికి ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఉత్తర్ప్రదేశ్లో...
జపాన్ ను భూకంపం వణికించింది. రాజధాని టోక్యోకు ఈశాన్యంగా 297 కిలోమీటర్ల దూరంలో.. సముద్ర గర్భానికి 60 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్స్కేలుపై 7.3గా నమోదైంది. ఈ...
జపాన్ లో భారీ భూకంపం కలకలం సృష్టించింది. ఉత్తర ప్రాంతంలోని ఫుకుషిమా తీర ప్రాంతంలో బుధవారం సాయంత్రం భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రిక్టార్ స్కేల్పై 7.3 తీవ్రత నమోదైనట్లు చెప్పారు....
గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు గంజాయి సాగు చేసే రైతులను గుర్తించింది. గంజాయి పండిస్తున్న 148 మంది రైతుల్లో 121...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...