ఢిల్లోలో ఘోర అగ్నిప్రమాదం కలకలం రేపింది. గోకుల్ పురి ప్రాంతంలోని మురికివాడల్లోని పూరిగుడిసెల్లో అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 60 పూరిళ్లు పూర్తిగా దగ్ధం కాగా 7 గురు...
ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లాలోని నైమెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగిల్స్లో శుక్రవారం ఉదయం DRG మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్త ఆపరేషన్...
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో విషాద ఘటన జరిగింది. ఆరునెలల క్రితం ఏక్తానగర్లో పబ్లిక్ టాయిలెట్ నిర్మించింది మున్సిపల్ కార్పొరేషన్. ఈ మరుగుదొడ్ల ట్యాంక్ నిండిపోవడం వల్ల దానిని శుభ్రం చేయడానికి ముగ్గురు వ్యక్తులను...
ఓ కేసు విషయంలో యువకుడిని సీఐ చితకబాదారు. దీనితో మనస్థాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన తూర్పుగోదావరి...
హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రిలయన్స్ జ్యువెలరీ మోసం వెలుగులోకి వచ్చింది. మొహమ్మద్ అబ్దుల్ కు జ్యువెలరీ పైట మీద 45,000 బిల్లు ఇచ్చారు. కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే సమయానికి...
జమ్ముకశ్మీర్లోని ఉదమ్పుర్లో రోడ్డు పక్కన భారీ పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా..మరో 15 మందికి గాయాలు అయినట్లు తెలుస్తుంది. పేలుడు జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి...
దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ విదేశీ యువతిపై అత్యాచారయత్నం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కేసు నమోదు...
దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. భూ వివాదాలు, పాత కక్షలు, కుటుంబకలహాలతో, మద్యం మత్తులో హత్యలు చేయడానికి వెనకాడడం లేదు. తాజాగా ఏపీలో జరిగిన ఓ హత్య స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే..విశాఖలోని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...