పిల్లి కూడా పులై ప్రాణాలు తీస్తుందంటే నమ్ముతారా. ఇది చదివితే కచ్చితంగా నమ్మక తప్పదు. పిల్లి కరవడంతో ఇద్దరు మహిళలు మృతి చెందిన విషాదకర ఘటన ఏపీలో చేసుకుంది. కృష్ణ జిల్లా వేములవాడ...
జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాశ్మీర్లోని సాంబా జిల్లాలో శనివారం ప్రయాణికులతో వెళ్తున్న ఎస్యూవీ వాహనం అదుపు తప్పి లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మరణించారు....
దేశంలో రోజురోజుకు దారుణాలు విపరీతంగాపెరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు ఇలా ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. ఏకంగా సొంతవారిపై కూడా విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో దారుణం చోటు చేసుకుంది....
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రిగట్టమ్మ వద్ద ఆటోను డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర...
పాకిస్తాన్ లోని షెషావర్ నగరంలోని భారీ బాంబు పేలుడు కలకలం సృష్టించింది. నగరంలోని కొచా రిసల్దార్ మసీదులో భారీ బాంబు పేలుడు కారణంగా దాదాపు 30 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 50...
ఏపీలో ఘోరం జరిగింది. విజయవాడ జిల్లా కురుపాంలోని గురుకుల విద్యాలయంలో పాము కలకలం రేపింది. ఏకంగా ముగ్గురు విద్యార్థులను కాటేసింది పాము. ఆ ముగ్గురిలో ఓ విద్యార్థి మరణించగా..మరో ఇద్దరి పరిస్థితి సీరియస్...
బీహార్ లో భారీ పేలుడు కలకలం రేపింది. భాగల్పుర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ ఇంట్లో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వసం కాగా ఏడుగురు మృతి చెందారు....
ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును పోలీసులు చేధించారు. ఈ కాల్పుల ఘటనలో ఉన్న మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అశోక్ రెడ్డి అలియాస్ ఇంద్రసేనారెడ్డి అని రాచకొండ సీపీ మహేష్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...