పబ్జీ ఇప్పటికే ఎందరినో బలి తీసుకుంది. ఈ ఆన్లైన్ గేమ్ కు యువత బానిసలుగా మారుతున్నారు. దీని ప్రభావంతో విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ఠాణెలోని వార్తక్ నగర్లో దారుణ ఘటన జరిగింది.
వివరాల్లోకి...
హైదరాబాద్ లో ఇద్దరు రియల్టర్ల మీద కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. మంగళవారం ఉదయం ఇబ్రహింపట్నంలో శ్రీనివాస్ రెడ్డి, రఘురాం రెడ్డి అనే వ్యక్తులపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో...
ఏపీ: ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న కావేరీ ట్రావెల్స్ బస్ పార్కింగ్ స్టాండ్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏకంగా.. తొమ్మిది...
ముంబయిలోని ఓ అపార్ట్మెంట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కంజూర్మార్గ్లోని ఎన్జీ రాయల్ పార్క్ ప్రాంతంలోని 10 అంతస్తుల భారీ భవనంలో మంటలు చెలరేగాయి. ఇప్పటివరకు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తుంది.
ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు వావి వరస, చిన్న పెద్ద తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీరి కామవంచకు ముక్కు...
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. నెల్లూరులోని ఓ లాడ్జిలో యూట్యూబ్ చూసి లింగ మార్పిడి ఆపరేషన్ చేసిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. లింగ మార్పిడి ఆపరేషన్ లో భాగంగా మర్మాంగాన్ని తొలగించిన తర్వాత...
జమ్ము కశ్మీర్లో కాల్పులు కలకలం రేపాయి. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు- భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుండి ఆయుధాలు, మందు గుండు సామగ్రిని స్వాధీనం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...