టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి పిల్ పై ఇవాళ హైకోర్టు విచారణ ముగించింది. డ్రగ్స్ కేసుపై 2017లో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన...
ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి రాజవొమ్మంగి (మం) లోదొడ్డి గిరిజన గ్రామంలో కల్తీ జీలుగు కల్లు త్రాగి ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన స్థానికలంగా కలకలం రేపుతోంది. ఇక...
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మరో ఏడుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు టోనీ ఇచ్చిన సమాచారంలో వారిని అదుపులోకి తీసుకున్నారు....
మావోయిస్టు దళ సభ్యుడు మాడవి హిడ్మా ములుగు ఎస్సీ ముందు నేడు లొంగిపోయారు.
క్రిస్తారం మండలం తొండమార్క గ్రామానికి చెందిన మాడవి హిడ్మా మావోయిస్టు పార్టీలో సభ్యుడిగా పని చేస్తున్నారు. లొంగిపోయిన దళ సభ్యుడి...
డ్రగ్స్ కేసులో ప్రముఖ వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..డాక్టర్ పృధ్వీ ఐదేళ్లుగా రాజాంలో వైద్యసేవలు అందిస్తున్నారు. కొన్నాళ్లు ఓ ప్రముఖ వైద్యుడి...
హైదరాబాద్: నారాయణగూడలో కలకలం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ ను పోలీసులు చేధించారు. కేవలం 5 గంటల్లోనే అతని ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దోబీఘాట్, అగపురా, నాంపల్లికి...
మిస్ యూఎస్ఏ 2019 చెస్లీ క్రిస్ట్(30) అనుమానాస్పద రీతిలో మరణించింది. 60 అంతస్తుల భవనం నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. చెస్లీ క్రిస్ట్ 1991లో మిషిగాన్ జాక్సన్లో జన్మించారు. సౌత్ కరోలినాలో పెరిగారు....
తెలంగాణ: సిద్ధిపేటలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. రిజిస్ట్రేషన్ కు వచ్చిన వ్యక్తి కాల్పులు జరిపి డబ్బులు లాక్కుని పరారయ్యారు. పాత ధరలతో రిజిస్ట్రేషన్ కు ఇదే చివరి రోజు కావడంతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...