జమ్ము కశ్మీర్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్కౌంటర్ కలకలం రేపింది. ఈ ఘటనల్లో ఐదుగురు ఉగ్రవాదులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో జైషే మహమ్మద్(జేఈఎం) కమాండర్ జాహిద్ వానీ కూడా ఉన్నాడు.
తెలంగాణ: కరీంనగర్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున కమాన్ వద్ద కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెల్లో నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు....
తెలంగాణలో దారుణ హత్య కలకలం సృష్టించింది. వ్యక్తిని చంపి తల, మొండెం వేర్వేరు మండలాల్లో పడేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేసింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల తండాకు చెందిన...
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను గుర్తించిన పోలీసులు ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను అరెస్టు కూడా...
అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంలో ఈ దారుణం వెలుగు చూసింది.
అమ్మాయి చేసిన...
సర్వోమాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సర్వోమాక్స్ ఇండియా ప్రై.లిమిటెడ్ ఎండీ అవసరాల వెంకటేశ్వరరావును ఈడీ కస్టడికి తీసుకుంది. రూ.402 కోట్ల బ్యాంక్ రుణాల పేరుతో ఆయన...
రోజురోజుకు అక్రమ సంబంధాల వల్ల హత్యలు పెరుగుతున్నాయి. దీనితో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. భార్యకు తెలియకుండా భర్త భర్తకు తెలియకుండా భార్య దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. విడిపోయిన...
పాకిస్థాన్ లో భారీ పేలుడు కలకలం సృష్టించింది. నైరుతి ప్రాంతం బలోచిస్థాన్ రాష్ట్రంలో శుక్రవారం రోడ్డు పక్కన జరిగిన బాంబు పేలుడులో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...