పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఓ బాలుడు కాల్పుల కలకలం సృష్టించాడు. పబ్జీ వీడియో గేమ్కు బైనిసైన ఓ మైనర్ తన తల్లి సహా ముగ్గురు తోబుట్టువులను కాల్చి చంపాడు. దీనిపై కేసు నమోదు...
హైదరాబాద్లో నలుగురు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. నిందితులు ద్విచక్రవాహనంపై తిరుగుతూ వరుసగా సెల్ఫోన్లు లాకెళ్లడంతో బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సెల్ఫోన్ల దొంగతనాలు జరిగిన వెంటనే తీవ్రంగా పరిగణించి నిందితులను పట్టుకున్నామని డీసీపీ...
అమెరికా సరిహద్దులో భారత కుటుంబం దుర్మరణం చెందడంతో విషాధచాయలు అలముకున్నాయి. జనవరి 19న జరిగిన ఘటనలో.. మృతులను తాజాగా గుర్తించారు. వీరు గుజరాత్కు చెందిన జగదీశ్ బల్దేవ్భాయ్ పటేల్, ఆయన భార్య వైశాలిబెన్...
ఝార్ఖండ్లోని పాకుడ్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు చిన్నారులను అత్యంత క్రూరంగా హత్య చేసిన దుండగులు అతి కిరాతకంగా వ్యవహరించి చెరో కన్నును తొలగించారు. గ్రామం సమీపంలోని పంట...
కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మనుమరాలు సౌందర్య(30) అనుమానాస్పద స్థితిలో వసంత నగరలోని తన ఇంట్లో మృతదేహమై కనిపించింది. అయితే.. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు...
ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని ఓయూలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న ఈ టోర్నీని ప్రారంభించడానికి తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు ఈరోజు ఓయూకు వెళ్లనున్నారు. అయితే...
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో కూలీలతో వెళ్తున్న వాహనాన్ని బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 10 మందికి...
క్షణికావేశానికి లోనై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు వ్యక్తులు. తాజాగా బిహార్లోని బక్సర్ జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...