విశాఖ ఆర్కే బీచ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఒడిశా నుండి విశాఖకు వచ్చిన నలుగురు యువతీ యువకులు సముద్రంలో గల్లంతు అయ్యారు. అందులో ఓ యువతి మృతి చెందగా మిగతా ముగ్గురి...
కొత్త సంవత్సర వేడుకల కోసం ఓ పోలీసు అధికారి.. మేకలను దొంగతనం చేశాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. బొలంగీర్ జిల్లా సింధికెల గ్రామానికి చెందిన సంకీర్తనగురు అనే వ్యక్తి .....
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 28 మంది గాయపడగా, వారిని జిల్లా...
ఎన్నో ఆశలతో మరెన్నో కోరికలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు ఆ బాలికలు. న్యూ ఇయర్ రోజు సరదాగా గడుపుదామని విహారయాత్రకు వెళ్లారు. ఎంతో సంతోషంగా కోలాహలంగా రోజంతా గడిపారు. ఏడాదంతా ఇంతే...
తెలంగాణలోఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢికొన్న ఘటనలో వికారాబాద్ ఎస్ఐ సహా ఆయన తండ్రి మృతి చెందాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం చింతపల్లి...
జమ్ముకశ్మీర్లో కాల్పుల కలకలం రేపాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. కుప్వారా జిల్లా జుమాగండ్ ప్రాంతంలో...
కొత్త సంవత్సరం రోజున రోడ్డు ప్రమాదం కొండంత విషాదాన్ని మిగిల్చింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం డిడ్గీ వద్ద కారు-ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బైకుపై వెళ్తున్న దంపతులతో...
హరియాణాలో ఘోర ప్రమాదం జరిగింది. భివానీ జిల్లా డడమ్ గ్రామంలో మైనింగ్ పనులు జరుగుతుండగా భారీ కొండ విరిగిపడింది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందినట్లు సమాచారం. ఉదయం 8:15 గంటల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...