ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ఫించన్ కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు తదితరులకు రూ.250 పింఛన్ పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఇవాళ...
ఏపీలో నూతన సంవత్సరం రోజున విషాదం చోటు చేసుకుంది. విశాఖలోని ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా..మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అతివేగంగా వస్తున్న...
జార్ఖండ్లో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మరో 18...
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ములుగు నుండి హన్మకొండకు వెళుతున్న ఓ కారు బైక్ ను ఢీకొటింది. ఈ ఘటనలో తల్లీకొడుకులు మృతి చెందారు. వీరిని సాదిరెడ్డిపల్లి వాసులుగా స్థానికులు...
ఏపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కడపలో ఏఆర్ ఎస్ఐ చంద్రారావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన స్వస్థలం శ్రీకాకుళం కాగా ఉద్యోగరీత్యా కడపలో ఒంటరిగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు....
మెక్సికోలో కాల్పుల మోత మోగింది. ఓ ఇంట్లో ఉండే వ్యక్తులు లక్ష్యంగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 16 నెలల చిన్నారి సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ మరో ముగ్గురి...
ఆంధ్రప్రదేశ్లోఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలో జిల్లాలోని డోనేకల్లు విడపకల్లులో ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాగా.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి...
బీహార్లో తీవ్ర విషాదం నెలకొంది. బంకాలోని రాజౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజాభార్ ప్రాంతంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీనితో ఐదుగురు అమాయక చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...