గ్రీస్లోని అజియన్ సముద్రంలో వలసదారులు ప్రయాణిస్తున్న నౌక ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకరమైన దారిలో ప్రయాణించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. వీరంతా...
జమ్మూకశ్మీరులోని షోపియాన్ జిల్లా చౌగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఇంకా సెర్చ్...
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కుమ్మరి తండా వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందగా..ఆసుపత్రిలో...
తెలంగాణలో కుళ్లిపోయిన మృతదేహం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధి కొంగరకలాన్ గ్రామ అటవీ ప్రాంతంలో కుళ్ళిపోయిన మృతదేహం లభ్యం అయింది. సుమారుగా 10 రోజుల క్రితమే ఆ...
భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానం మిగ్-21 కూలిపోయింది. అయితే పైలట్ ఆచూకీ గల్లంతైంది. పైలట్ కోసం గాలింపు చేపట్టారు. కాగా రాజస్థాన్లోని జైసల్మేర్లో ఈ యుద్ధ విమానం కుప్పకూలినట్టు తెలుస్తుంది.
చంచల్గూడ జైలు నుంచి బెయిల్పై శిల్పా చౌదరి విడుదల అయింది. పెట్టుబడి, లాభాల పేరుతో మోసం చేసిన కేసులో అరెస్టైన శిల్ప దాదాపు 25 రోజుల పాటు జైలులో ఉంది. ఎట్టకేలకు ఆమెకు...
బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జకాకతికి సమీపంలోని ఓ నదిలో పోతున్న పడవలో అకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీనితో పడవలో ప్రయాణిస్తున్న 32 మంది సజీవదహనం అయ్యారు. పడవలో మంటలు...
తెలంగాణలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆ తండ్రికి ఏం కష్టమొచ్చిందో కానీ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వారి మృతితో ఆ గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.
వివరాల్లోకి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...