తెలంగాణ: ఎన్ని చర్యలు తీసుకున్నా గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. కొందరు అక్రమార్కులు విచ్చలవిడిగా గంజాయిని తరలిస్తున్నారు. తాజాగా ట్రావెల్ బ్యాగుల్లో గంజాయిని పెట్టి బస్సులో ప్రయాణికుల్లా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర...
ఛత్తీస్గఢ్లో దారుణం జరిగింది. జాంజ్గీర్లోని భుతాహా గ్రామంలో సర్పంచ్పై దాడి చేసి చంపారు. గ్రామానికి చెందిన పలువురు కబ్జాదారులే సర్పంచ్ను హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన తర్వాత నిందితులంతా పారిపోయారు.
హత్యకు వ్యతిరేకంగా...
ఈక్వెడార్ అమెజోనియన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో 18 మంది చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం రాత్రి జరిగినట్లు సమాచారం.
హిమాచల్ ప్రదేశ్ కుల్లూ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మజాణ్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో 27 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దాదాపు 9 కోట్ల...
కేరళలో ఓ రౌడీగ్యాంగ్ దారుణానికి పాల్పడ్డారు. త్రివేండ్రం జిల్లాలోని పోతేన్కోడ్ గ్రామానికి చెందిన సుధీశ్(35)ను రౌడీగ్యాంగ్ నరికి చంపారు. దాదాపు 12 మంది గూండాలు బైక్, ఆటోలో వచ్చి సుధీశ్ను అతడి ఇంట్లోనే...
అమెరికాలోని కెంటకీలో టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడో సృష్టించిన విధ్వంసంలో సుమారు 50 మంది వరకు చనిపోయారని కెంటకీ గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మసీదులో దాచి ఉంచిన ఆయుధాలు పేలి 12 మంది దుర్మరణం పాలయ్యారు. లెబనాన్లోని టైర్ నగరంలో ఈ ఘటన జరిగింది. పాలస్తీనా హమాస్ వర్గాల కోసం ఈ ఆయుధాలను నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది....
ఏపీ సీఎం జగన్ ను చంపాలని చూస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హింస రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ. జగన్ ను చంపి అధికారంలోకి రావాలని టీడీపీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...