తెలంగాణలో జిల్లాలో దారుణం జరిగింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో మండల కేంద్రంలోని హార్వెస్టర్ మెకానిక్ షాపులో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. నాగపూర్ గేట్ సమీపంలోని మెకానిక్ షాపులో...
ఏపీలో దొంగలు హల్ చల్ చేశారు. తిరుపతిలోని రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ ఇంట్లో దొంగలు 52 గ్రాముల బంగారం, లక్షకు పైగా వెండి సామాగ్రి అపహరించారు. దీనితో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
వివరాల్లోకి...
తమిళనాడు కూనూర్లో ఓ శిక్షణ హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్లో సీనియర్, ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సీడీఎస్ జనరల్ బిపిన్...
తెలంగాణ: దళిత యువకుడిని కొట్టిన కేసులో నల్లగొండ టూ టౌన్ ఎస్.ఐ. డి. నర్సింహులు, కానిస్టేబుల్ ఎస్.కె. నాగుల్ మీరాలను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు. భూ వివాదంలో...
దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవర్ అజాగ్రత్తతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బుధవారం ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి...
తెలంగాణలో అయ్యప్ప మాలధారణలో ఉన్న స్వాములు దొంగతనానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామంలో వారం రోజుల క్రితం అయ్యప్ప వేషధారణలో ఉన్న ఇద్దరు స్వాములు గ్రామానికి వచ్చి కిరాణా షాపులో...
పదకొండో తరగతి చదువుతున్న బాలికపై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈనెల 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....
ఇరాక్లో ద్విచక్రవాహనం పేలిన ఘటనలో నలుగురు మరణించగా..మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇరాక్లోని దక్షిణాది నగరమైన బస్రాలో ఈ పేలుడు సంభవించింది. దీంతో పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. మోటార్సైకిల్కు బాంబు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...