నైరోబి దేశంలో అత్యంత దారుణ ఘటన జరిగింది. బురుండి రాజధాని గితెగాలోని ప్రధాన జైలులో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం కలిగింది. ఈ ప్రమాదంలో 38 మంది ఖైదీలు మరణించారు....
ఏపీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. డ్యూటీలో చేరి చాలా 15 ఏళ్లు అవుతోన్నా ప్రమోషన్ రాలేదన్న ఆవేదనతో ఓ ఎస్ఐ తన ప్రాణాలనే తీసుకున్న సంఘటన కలకలం రేపింది. దీంతో ఈ...
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది. ముషీరాబాద్ హరి నగర్ రీసాల గడ్డ వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బంది మృతదేహాన్ని...
తెలంగాణ: మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎసిబి సోదాలు నిర్వహించింది. ఎసిబి అధికారులకు ఎస్సై యాదగిరి అడ్డంగా దొరికిపోయాడు. ఒక కేసు విషయంలో యాదగిరి 10 వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడు....
ధాన్యం కుప్పపైనే రైతు ప్రాణాలు విడిచిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఆబాది జమ్మికుంట ఐకేపీ కేంద్రానికి నెల రోజుల క్రితం రైతు ఐలేష్ ధాన్యం తీసుకొచ్చారు....
దేశంలో ఆడవారిపై అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. పోలీసులు ఎన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టినా మహిళలపై అఘాయిత్యాలను అరికట్టలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్ సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష...
ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. నిన్న ఉదయం పాఠశాలలో బ్యాగులు పెట్టిన విద్యార్థులు.. తరగతులకు హాజరు కాకుండా బయటకు వెళ్లారు. ఏమి ఎరుగనట్లు సాయంత్రం స్కూలుకు వచ్చి బ్యాగులు...
మహిళలపై రోజురోజుకు ఆకృత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా దివ్యాంగ మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన దిల్లీలో వెలుగుచూసింది. నవంబర్ 21 నుంచి బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...