ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద జీపు..ఆటోను ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను...
బైక్ టాక్సీ అగ్రిగేటర్, లాజిస్టిక్ సర్వీసుల సంస్థ ర్యాపిడోకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల సిటీల్లో బాగా విస్తరిస్తూ, లాభాల బాటలో ఉన్న ర్యాపిడో.. అదనపు ప్రచారం కోసం ఏకంగా అల్లు అర్జున్...
ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు- నాయుడుపేట హైవేపై కారు దగ్ధం అయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తుంది....
చిన్న చిన్న విషయాలకు తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటూ క్షణికావేశంలో తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. క్షణం పాటి ఆ ఆవేశం నిండు ప్రాణాన్ని బలితీసుకుంటుంది. దీనితో వారి కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చి...
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేట వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో కారు...
ఏపీలోని విశాఖ ఆర్కే బీచ్లో సముద్రం ముందుకొచ్చింది. దీనితో చిల్డ్రన్స్ పార్కులోని కొంతభాగం కోతకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆర్కేబీచ్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా పర్యాటకులకు అనుమతి...
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర సులవేసీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం.. భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. అయితే సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదన్నారు. భూకంపంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నాగాలాండ్లో దారుణం జరిగింది. మోన్ జిల్లాలో ఉగ్రవాదులనుకొని సాధారణ పౌరులపై కాల్పులు జరిపారు భద్రతా బలగాలు. జవాన్ల కాల్పుల్లో 14మంది సాధారణ పౌరులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఆగ్రహంతో భద్రతాబలగాల వాహనాలను...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...