దేశంలో అత్యాచారాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా..కామాంధుల్లో మార్పు రావడం లేదు. ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఘోరం చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం...
తెలంగాణలో దారుణ ఘటన వెలుగు చూసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం కుందనపల్లిలో రాజీవ్ రహదారి పక్కన ఓ వ్యక్తి తల, రెండు వేర్వేరు చేతులు కనిపించాయి. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి...
హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త శిల్పను పోలీసులు అరెస్ట్ చేశారు. శిల్ప సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్ ల దగ్గర్నుంచి డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడుతోంది. ముగ్గురు టాలీవుడ్ హీరోలను మోసం శిల్ప...
అతనో బాధ్యత గల ఎస్సై. ఇతరులు తప్పు చేస్తే చెప్పేది పోయి తానే తప్పు దారి పట్టాడు. ఏకంగా ఓ వివాహితతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. కానీ ఎస్సై ఆటలు ఎన్నో రోజులు...
గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న గోల్కొండ ఎక్స్ప్రెస్ లో ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేశారు. నెక్కొండ రైల్వే స్టేషన్ వద్ద గంజాయి మత్తులో రైల్లోనే ఇద్దరు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి...
తెలంగాణ: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మద్యం తాగి, ఓవర్టెక్, అతివేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ...
న్యాయం కోసం రెండో తరగతి విద్యార్థి ఏకంగా పోలీసు స్టేషన్ మెట్లెక్కాడు. ఇంతకీ ఆ పిల్లాడికి జరిగిన అన్యాయం ఏంటి? ఆ విద్యార్థికి స్టేషన్ కు వెళ్లేంత అన్యాయం ఏం జరిగింది? అసలు...
హైదరాబాద్ కు చెందిన యువతి శ్రీశైలంలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్కు చెందిన అభిలాష్రెడ్డి, మౌనిక భార్యభర్తలు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. అయితే వివాహం జరిగినప్పటి నుంచి భర్త అభిలాష్రెడ్డి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...