హైదరాబాద్ కార్వాన్ టప్పాచబుత్రాలో అర్ధరాత్రి రౌడీషీటర్ల వీరంగం కలకలం సృష్టించింది. జేసీబీ సాయంతో వైష్ణవి వైన్స్, స్నేహ చికెన్ సెంటర్ కూల్చివేశారని, రూ.37 లక్షల విలువైన మద్యం ధ్వంసం చేశారని బాధితుడు తెలిపారు....
రోడ్డుపై పోసిన వడ్ల కుప్పకు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి తెలంగాణలోని మెదక్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే..మిరుదొడ్డి మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన ప్రభు(28) అదివారం రాత్రి బైక్పై...
ఏపీలో జరిగిన ఓ అగ్నిప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. వివరాల్లోకి వెళితే..నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై అగ్నిప్రమాదం జరిగింది. ఈ...
ఆంధ్రప్రదేశ్లో దశలవారీగా మద్యపానం నిషేధం అమలులో ఉండటంతో..మద్యం రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇదే అదనుగా తెలంగాణ మద్యాన్ని కొంత మంది అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
గత ఆదివారం నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం...
ఓ వ్యక్తిని ప్రేమించినంత మాత్రాన లైంగిక సంబంధానికి అంగీకరించినట్టు కాదని కేరళ హైకోర్టు తెలిపింది. శ్యాంశివన్ అనే యువకుడు ఓ బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి గోవా తీసుకెళ్లాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు.
దీనిపై...
తెలంగాణలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్ట్లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఏకంగా రూ.కోటి 80 లక్షలు వసూలు...
ఏపీ: చెయ్యేరు వాగు కారణంగా కొట్టుకుపోయిన 26 మంది సజీవ సమాధి అయిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం వైపు నుంచి అధికారిక సమాచారం వచ్చింది. శనివారం 12, ఆదివారం 5 మృతదేహాలను వెలికితీశారు....
హైదరాబాద్: కేబీఆర్ పార్కు వాక్వేలో సినీ నటి నటి చౌరాసియాపై దుండగుడి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఆ కేసును పోలీసులు ఛేదించారు. గత ఆదివారం రాత్రి 8.40...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...