తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అశ్వారావుపేట బస్టాండ్లో కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ప్రేమికులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషం తాగి బస్సు ఎక్కిన ఆ...
దిల్లీలోని డాబ్డీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువతిని దారణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను వివస్త్రను చేసి నాలాలో పడవేశారు. అంతటితో వదిలేయకుండా ఆమె...
బిహార్ లఖీసరాయ్లో అత్యంత విషాదకర ఘటన జరిగింది. దహన సంస్కారాలకు హాజరై తిరిగి వస్తున్న ఒకే కుంటుంబంలోని ఆరుగురు రోడ్డు ప్రమాదంలో మరణించారు. గ్యాస్ సిలిండర్ల ట్రక్కు ఢీకొనడంతో టాటా విక్టా వాహనంలో...
దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా..కొందరు మానవ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. బీడ్ జిల్లాలో ఓ మైనర్ బాలికపై 400...
మధ్యప్రదేశ్ లో పోలీసు ఇన్ ఫార్మర్లనే నెపంతో ఇద్దరు వ్యక్తులను హతమార్చిన మావోయిస్టులు 24 గంటల వ్యవధిలో మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బిహార్ గయాలోని మౌన్ బార్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన...
హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ పోలీసుల వాహన తనిఖీల్లో..ఓ ద్విచక్రవాహనంపై ఉన్న చలాన్లు పోలీసులనే షాక్ కు గురి చేశాయి. అబిడ్స్ లో స్కేటింగ్ కోచ్ గా పనిచేస్తున్న జనైద్ యాక్టివాపై...107చలాన్లు ఉన్నట్లు గుర్తించారు....
ఏపీ: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం వద్ద కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విజయవాడ ఎస్ ఆర్ పేట పోలీస్...
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ క్లినిక్లపై వార్తలు రాసిన జర్నలిస్టు హత్యకు గురయ్యారు. బిహార్ లోని మధుబని జిల్లాకు చెందిన అవినాష్ (22) లోకల్ న్యూస్ పోర్టల్లో పని చేస్తున్నారు. ఈ మేరకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...