తెలంగాణ: మహబూబ్నగర్ జిల్లాలో బాలుడి అనుమానాస్పద మృతి ఇప్పుడు కలకలం రేపుతోంది. జడ్చర్ల మండలం బూరుగుపల్లిలో ఇంట్లో దూలానికి వేలాడుతూ బాలుడు శ్రీను కనిపించడంతో అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి...
మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు ఈ ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న...
మావోయిస్టు పార్టీలో నెంబర్ 2గా భావించే ఒకరైన కిషన్ దా అలియాస్ ప్రశాంత్ బోస్ ను ఝార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన భార్య షీలా మరాండీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు...
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఎనిమిదేళ్ళ బాలికపై 74 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం చేశాడు. వరుసకు తాత కావాల్సిన వయసులో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు....
తన ప్రేమ విషయంలో అడ్డొచ్చాడని కన్న తండ్రినే హత్య చేయించింది కసాయి కూతురు. జూలై 20న జరిగిన గ్యాస్ ఏజెన్సీ ఉద్యోగి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ప్రియుడు, అతని స్నేహితులతో...
మధ్యప్రదేశ్లో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దుర్మార్గుడు పిల్లల కోసం ఒక మహిళను ఏకంగా 16 నెలల పాటు నిర్భంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే ఉజ్జయినిలో బరోడా...
హైదరాబాద్ అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద కలకలం రేగింది. స్టేషన్ రెండో అంతస్తు నుంచి ఓ యువతి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించింది. దీనితో పక్కనే ఉన్న టింబర్ డిపోలో పడిపోయింది. వెంటనే...
తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మధ్యం మత్తులో యువకుడి వీరంగం కలకలం రేపింది. పట్టణంలో ఓ వైన్ షాప్ లో మద్యం సేవించి కొందరు ఘర్షణ పడ్డారు. అయితే ఈ ఘటనలో వేంసూరు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...