ఛత్తీస్గఢ్లో అపహరించిన గిరిజనులను మావోయిస్టులు వదిలిపెట్టారు. అర్ధరాత్రి ఐదుగురు గిరిజనులను వదిలేశారు. అందులో ఇద్దరిని చితకబాది హెచ్చరించారు. ఈ నెల 5న ఐదుగురు గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. సుక్మా జిల్లాలోని బటేరులో...
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని రేగొండ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి....
తెలంగాణ: హైదరాబాద్ గోల్కొండ పోలీస్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నగ్న చిత్రాలతో బెదిరింపులకు దిగుతూ..ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు నెల రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు...
తెలంగాణలోని మహబూబాబాద్ మండలం శనిగపురంలో విషాదం నెలకొంది. శనిగపురం గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసింది. ఇందులో 3 నెలల చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అమ్మా నన్ను క్షమించు..మళ్లీ జన్మంటూ ఉంటే నీ కొడుకుగానే పుట్టాలి. నాకు బతకాలని లేదు. నా చావుకు ఎవరూ కారణం కాదు. నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను నాన్న దగ్గరికి వెళ్లిపోతున్నాను. అంటూ...
తాలిబన్లు ఆక్రమించిన నాటి నుంచి అఫ్గనిస్తాన్లో అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అఫ్గన్ ఉత్తర నగరమైన మజర్ ఈ షరిఫ్లో నలుగురు మహిళలు...
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. గ్రామ పరిపాలన కోసం ఏర్పాటు చేసిన సచివాలయంలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ దారుణానికి ఒడిగట్టింది వాలంటీరే కావడం గమనార్హం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన...
ఆఫ్రికా దేశం సియెర్రా లియోన్లో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని ఫ్రీటౌన్లో ఆయిల్ ట్యాంకర్ పేలడం వల్ల 100 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...