స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత డిజిటల్ పేమెంట్స్ కూడా అధికమయ్యాయి. సూపర్ మార్కెట్ నుంచి కిల్లీ కొట్టు వరకు.ఫాస్ట్ఫుడ్ సెంటర్ నుంచి పానీపూరీ బండి వరకు ఈ మధ్య ఎక్కడ చూసినా గూగుల్...
ఏపీ: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో పని చేసిన పూర్వపు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె.వెంకట నాగార్జునపై ముమ్మిడివరం పి. ఎస్. లో క్రైమ్ నంబర్ 234/2021,తేదీ 29.10.2021,...
హైదరాబాద్ నగరంలో పోకిరీల ఆగడాలు రోజు రోజుకీ మితి మీరిపోతున్నాయి. పోకిరీల చేష్టలతో యువతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్లో ఇలాంటి ఘటనే జరిగింది. హెచ్ అండ్ ఎం షాపింగ్...
హైదరాబాద్ అంబర్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిందా తిలిస్మాత్ రోడ్ గోల్నాక డివిజిన్ న్యూ గంగా నగర్ వేస్ట్ పేపర్ మిల్ సమీపంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద...
కట్టుకున్న వాడి మీద కోపంతో కన్నబిడ్డలను బలి తీసుకుంది ఓ తల్లి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఒకేసారి ఐదుగురు పిల్లలకు మత్తుమందిచ్చి దారుణంగా హత మార్చింది. అమ్మ ప్రేమకు తలవొంపులు...
హర్యానాలోని పానిపట్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై పొరుగుంట్లో ఉంటున్న తండ్రీకొడుకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి ఒడిగట్టారాని బాధితురాలు పేర్కొంది.
బాధితురాలు పానిపట్లోని మోడల్...
ఏపీ: విశాఖలో భారీ మొత్తంలో అక్రమ బంగారాన్ని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. యశ్వంత్ పుర్ -హౌరా ఎక్స్ ప్రెస్ లో కోల్ కతా నుంచి వస్తున్న ప్రయాణికుడి వద్ద బంగారం తరలిస్తున్నారనే సమాచారం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...