విశాఖలో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ప్రభావంతో జోరుగా బెట్టింగ్ సాగుతుంది. మాధవధారలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇందులో ఆన్ లైన్...
కర్ణాటక కలబురిగి జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా బావిలో దూకింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. స్థానికులు ఒకరిని రక్షించారు. మృతుల్లో ఏడాది...
ఏపీ: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల ఘటనలో ఏలూరు సబ్ రిజిష్టార్ జయరాజుపై కేసు నమోదు నమోదైంది. రిజిస్టార్ ఆఫీస్ లోని ఆడిట్ సెక్షన్ లో...
తెలంగాణ: ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులలో కొత్త మంది అవినీతి తిమింగలాలుగా మారుతున్నారు. అక్రమంగా డబ్బు సంపాదించటానికి అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా ఓ భూ వివాదంలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇన్ స్పెక్టర్...
నల్లగొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనుముల మండలంలోని తెట్టేకుంటగ్రామానికి చెందిన మట్టపల్లి కొండలు, సంధ్య గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమకు ఇరువురి కుటుంబాలు అంగీకరించలేదు. దీనితో తీవ్ర మనస్థాపం...
కర్ణాటక రాష్ట్రంలోని హుకేరి పట్టణంలో విషాదం నెలకొంది. ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు విషం తాగి ప్రాణాలొదిలారు. ఇందులో ఇంటి యజమాని సహా నలుగురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. వీరు బొర్గెల్ గ్రామానికి...
లక్షణమైన భార్యను ఓ భర్త రూ.లక్షకు అమ్మేశాడు. ఈ అమానుష ఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని బొలంగీర్కు చెందిన సరోజ్రాణాకు, సురేకెల గ్రామానికి చెందిన రేవతికి 2 నెలల క్రితం పెళ్లి జరిగింది....
తెలంగాణ: మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం పొన్నాలలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మర్యాల ఆనంద్(23) తుర్కపల్లిలోని ఓ బయోటెక్ సంస్థలో పని చేస్తున్నారు. మూడు నెలల క్రితం సిద్దిపేట జిల్లా...
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...
ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం...
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకపోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర నేతలు ప్రచారంలో బిజీ కాగా...
తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ విద్యా మండలి...
తెలంగాణలో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ.. సరికొత్త ధారావాహిక ప్రసారాన్ని తలపిస్తూ.. టాప్ ఫైవ్ క్రైమ్ సిరీస్ లో ఒకటిగా నిలుస్తుందనటంలో...