మణిపూర్ లోని కాంగ్ పోక్పి జిల్లా గామ్నోవ్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులలో ఐదుగురు పౌరులు మృతి చెందారు. మంగళవారం భద్రతాబలగాల ఎన్ కౌంటర్ లో హతమైన ఇద్దరు ఉగ్రవాదుల...
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఎదురుకాల్పులు జరిగాయి. ఓడిశాలోని మల్కాన్ గిరి జిల్లా తులసీపహాడ్ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా..పోలీసుకు గాయాలు అయ్యాయి. పూర్తి...
ఏపీ: విజయవాడ నగరంలోని చిట్టి నగర్ సొరంగం రోడ్డులోని ఒక బార్లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. బార్లో అద్దాలను బ్లేడ్ బ్యాచ్ పగలగొట్టింది. కాగా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను పోలీసులు నియంత్రించలేకపోయారు....
తెలంగాణ: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్పై నిజామాబాద్ జిల్లాలో మరో కేసు నమోదైంది. నిజామాబాద్కు చెందిన ఉప్పు సంతోష్ రూ.20 లక్షలు, తీన్మార్ మల్లన్న రూ.5 లక్షలు డిమాండ్ చేశారంటూ నగరానికి...
జమ్మూ అండ్ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా రాజౌరీ సెక్టార్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. అందులో జూనియర్ కమిషన్డ్...
తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద కాన్వాయ్ ఢీకొని ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి నర్సింహా...
ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన కామాంధుల ఆకృత్యాలు ఆగడం లేదు. పశువుల కోసం గడ్డి తీసుకొచ్చేందుకు అడవికి వెళ్లిన 55 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు..సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తర్ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...