తల్లితండ్రుల దగ్గర ఉంటే కచ్చితంగా మనకు క్షేమం అని ఏ పిల్లలు అయినా అనుకుంటారు. అన్నయ్య దగ్గర ఉన్నా నాకు క్షేమం అని చాలా మంది చెల్లెల్లు భావిస్తారు. కాని కొందరు మానవమృగాలు...
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు. అన్యోన్యంగా ఉండాల్సిన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు అనుమానం వచ్చి పలుమార్లు నిలదీశాడు....
వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రాంతం పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాలలో ఉంది. అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య-ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఎత్తుతో నైరుతి దిశగా ఉందని...
జర్నలిస్టు కావటి వెంకట్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల కరోనా తో చికిత్స పొందుతూ...
మన దేశంలో సైన్స్ ని నమ్మేవాళ్ల కంటే ఇలా మూఢనమ్మకాల్ని నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతేకాదు ఇలా మూఢనమ్మకాలతో ప్రాణాలు పొగొట్టుకున్న వారు ఉన్నారు.కోవిడ్ పోవాలంటూ గతంలో వివిధ రకాలుగా పూజలు...
ఈ రోజుల్లో కొన్ని పెళ్లిళ్లు చూస్తుంటే ఇష్టం లేని పెళ్లి చేశారని, ఏకంగా భర్తని వదిలేసి ప్రియుడితో పారిపోతున్న వారిని చూస్తున్నాం. లేదా పెళ్లి పీటలపై నుంచి తనకు ఈ పెళ్లి ఇష్టం...
హైదరాబాద్ నగరంలో 5 దశాబ్దాల క్రితం జరిగిన భూకబ్జా వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 53 ఏళ్ల క్రితం ఫోర్జరీ సంతకాలతో నాలుగున్నర ఎకరాల భూమి కబ్జా చేసిన వ్యవహారం ఇప్పుడు...
ఓ పక్క దేశంలో కరోనా కాస్త శాంతిస్తోంది అని అందరూ అనుకుంటున్నాం. నాలుగు లక్షల నుంచి లక్షలోపు కేసులు వచ్చాయని తీవ్రత తగ్గిందని భావిస్తున్నాం. కానీ మరణాలు మాత్రం మరింత ఆందోళన కలిగిస్తున్నాయి....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...