మహబూబాబాద్ జిల్లాలో విద్యుత్ కంచె కారణంగా నిండు ప్రాణం బలయిపోయింది. వివరాల్లోకి వెళితే..కేసముద్రం మండలంలో ఓ రైతు తన పొలాన్ని కోతుల నుండి కాపాడుకోవడం కోసం పొలం చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు...
ఏపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుడిదిబ్బ గ్రామానికి చెందిన కొండూరి నాగబాబు శర్మ గత కొంతకాలంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అయితే ఇతనికి పాములు పట్టి దూరంగా వదిలేసే అలవాటు ఉంది....
తెలంగాణ: రంగారెడ్డి జిల్లా షాదినగర్ పరిధిలోని సోలీపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి. తమ...
దేశంలో అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. ఇలాంటి ఘటనలతో మహిళలు బయటకు రావడానికే జంకుతున్నారు. కొంతమంది కామాంధుల అఘాయిత్యాలకు ఏమి తెలియని మహిళలు బలవుతున్నారు. చిన్న పెద్ద, వావి వరస, వివాహిత, అవివాహిత ఇలాంటి తేడాలు...
హిమాచల్ ప్రదేశ్ లోని కులులో ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ టెంపో బోర్లా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ఐఐటి విద్యార్థులతో సహా 10 మంది...
పడవ ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. నిన్న సిరియాలో పడవ ప్రమాదం ఘటన మరువకముందే తాజాగా బంగ్లాదేశ్ లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 23 మంది మరణించారు. అలాగే పలువురు...
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలో ఓ కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లి కూతురు దుర్మరణం చెందారు. మృతులను...
దేశంలో అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. ఇలాంటి ఘటనలతో మహిళలు బయటకు రావడానికే జంకుతున్నారు. కొంతమంది కామాంధుల అఘాయిత్యాలకు ఏమి తెలియని మహిళలు బలవుతున్నారు. చిన్న పెద్ద, వావి వరస, వివాహిత, అవివాహిత ఇలాంటి తేడాలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...