మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నాందేడ్ లోని హిమాయత్ నగర్ లో సిమెంట్ లోడ్ తో వెళ్తున్న ట్రక్కు కూలీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు ఆక్కడికక్కడే...
రోజురోజుకు అగ్నిప్రమాదాలు పెరిగిపోతున్నాయి. సరైన జాగ్రత్తలు లేకపోవడం, షాట్ సర్క్యూట్ వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఏపీలోని ఓ చిన్న పిల్లల ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది....
ఇటీవల బుల్లెట్ బండి పెళ్ళికొడుకు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన మరవకముందే మరో ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా బావుపేట పంచాయతీ కార్యదర్శి...
సిరియా సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 77 మంది మృతి చెందారు. పడవలో మొత్తం 150 మంది ఉండగా..కొంతమంది ఆచూకీ దొరకలేదు....
దేశవ్యాప్తంగా CBI సోదాలు కొనసాగుతున్నాయి. చిన్నారులపై లైంగిక హింస, ఆన్ లైన్ చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి వాటిపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ రైడ్స్ ను అధికారులు ఆపరేషన్ మేఘచక్ర పేరుతో నిర్వహిస్తున్నారు....
ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి....
దేశంలో రోజురోజుకు హత్యలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో కన్నవారిని, బంధువులను కూడా చంపడానికి వెనకాడడం లేదు. తాజాగా కేరళలో జరిగిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మద్యానికి బానిసైన కొడుకు నవమాసాలు మోసి కని...
తెలంగాణ: PFI సంస్థపై అటు ఏపీ, ఇటు తెలంగాణలో అధికారులు రైడ్స్ చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) తనిఖీలు ముమ్మరం చేసింది. జిల్లాలో ఏకకాలంలో 8 చోట్ల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...