హైదరాబాద్ లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఎలక్ట్రానిక్స్ షోరూంలోఏకంగా రూ.70లక్షలకు పైగా విలువైన సెల్ఫోన్లు దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సీసీ పుటేజ్ గమనించగా..ముఖం కనపడకుండా తలకు రుమాలు చుట్టుకున్న...
ఆంధ్రప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలోని పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. అనంతరం సమాచారం తెలుసుకొని రంగంలోకి దిగిన...
హాస్టల్ టాయిలెట్ లో ఓ విద్యార్థిని శవమై తేలిన ఘటన తమిళనాడులో సంచలనం రేపింది. తూత్తుకుడిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆ విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ పోలీసులు...
ముంబైలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముంబైలోని నవశేవ పోర్ట్లో 22 టన్నుల హెరాయిన్ కంటైనర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ లో ఈ హెరాయిన్ విలువ రూ.1,725 కోట్లు ఉంటుందని పోలీసులు...
కొన్ని రోజుల క్రితం ఓ వధువు 'బుల్లెట్ బండి' సాంగ్ కు చేసిన డ్యాన్స్ విపరీతంగా వైరల్ అయింది. ఆ పాటలో పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తుండగా పక్కనే ఉన్న ఆమె భర్త...
తెలంగాణ: పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేన్ మియా వాగు వద్ద ట్రాక్ మరమత్తులు చేస్తున్న కార్మికులను బల్లార్షా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కాగా...
బీహార్ లో పిడుగులు పెను విషాదాన్ని మిగిల్చాయి. పూర్ణియా, అరారియాలో నలుగురు చొప్పున సుపాల్ లో ముగ్గురు పిడుగుపాటుకు దుర్మరణం చెందారు. పిడుగుపాటు వల్ల సోమవారం ఒక్కరోజే 11 మంది మృత్యువాత పడ్డారు....
యూపీలోని నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. నోయిడాలోని సెక్టార్ 21లో డ్రైనేజి మరమత్తులు చేస్తుండగా..గోడ కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..శిథిలాల కింద కొంతమంది చిక్కుకున్నారు. ఈ దుర్ఘటన మంగళవారం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...