క్రైమ్

బ్రేకింగ్: వీడు మాములు దొంగ కాదు గజదొంగ..రూ.70లక్షలకు పైగా విలువైన సెల్‌ఫోన్లు చోరీ

హైదరాబాద్ లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఎలక్ట్రానిక్స్‌ షోరూంలోఏకంగా రూ.70లక్షలకు పైగా విలువైన సెల్‌ఫోన్లు దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సీసీ పుటేజ్ గమనించగా..ముఖం కనపడకుండా తలకు రుమాలు చుట్టుకున్న...

Flash: ఏపీలో భారీ అగ్ని ప్రమాదం..ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలోని పేపర్‌ ప్లేట్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. అనంతరం సమాచారం తెలుసుకొని రంగంలోకి దిగిన...

తమిళనాడులో కలకలం..హాస్టల్ లో ఇంటర్ స్టూడెంట్ సూసైడ్

హాస్టల్ టాయిలెట్ లో ఓ విద్యార్థిని శవమై తేలిన ఘటన తమిళనాడులో సంచలనం రేపింది. తూత్తుకుడిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆ విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ పోలీసులు...
- Advertisement -

బ్రేకింగ్: ముంబైలో 22 టన్నుల హెరాయిన్‌ పట్టివేత..

ముంబైలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముంబైలోని నవశేవ పోర్ట్‌లో 22 టన్నుల హెరాయిన్‌ కంటైనర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ లో ఈ హెరాయిన్‌ విలువ రూ.1,725 కోట్లు ఉంటుందని పోలీసులు...

Breaking News: ఏసీబీకి చిక్కిన ‘బుల్లెట్ బండి’ కాకా

కొన్ని రోజుల క్రితం ఓ వధువు 'బుల్లెట్ బండి' సాంగ్ కు చేసిన డ్యాన్స్ విపరీతంగా వైరల్ అయింది. ఆ పాటలో పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తుండగా పక్కనే ఉన్న ఆమె భర్త...

Breaking News: పెద్దపల్లిలో ఘోర ప్రమాదం..ముగ్గురు కార్మికులు మృతి

తెలంగాణ: పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేన్ మియా వాగు వద్ద ట్రాక్ మరమత్తులు చేస్తున్న కార్మికులను బల్లార్షా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కాగా...
- Advertisement -

బీహార్ లో విషాదం..11 మంది దుర్మరణం..ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం

బీహార్ లో పిడుగులు పెను విషాదాన్ని మిగిల్చాయి. పూర్ణియా, అరారియాలో నలుగురు చొప్పున సుపాల్ లో ముగ్గురు పిడుగుపాటుకు దుర్మరణం చెందారు. పిడుగుపాటు వల్ల సోమవారం ఒక్కరోజే 11 మంది మృత్యువాత పడ్డారు....

యూపీలో విషాదం..గోడ కూలి నలుగురు దుర్మరణం

యూపీలోని నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. నోయిడాలోని సెక్టార్ 21లో డ్రైనేజి మరమత్తులు చేస్తుండగా..గోడ కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..శిథిలాల కింద కొంతమంది చిక్కుకున్నారు. ఈ దుర్ఘటన మంగళవారం...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...