ప్రస్తుతం రోడ్డుప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రాంగ్ రూట్ వంటివి ప్రమాదాలకు కారణాలుగా మారుతున్నాయి. ఇక తాజాగా కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిక్కబళ్లాపూర్ లోని జాతీయ రహదారిపై...
పశ్చిమ బెంగాల్లోని ఓ ప్రభుత్వ పాఠశాలపై కొందరు గుర్తు తెలియని దుండగులు నాటు బాంబుతో దాడి చేసిన ఘటన అందరిని భయాందోళనకు గురి చేసింది. కానీ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు....
నేపాల్ లో దారుణం చోటు చేసుకుంది. అచ్చం జిల్లాలో కొండచరియలు విరిగిపడి 13 మంది దుర్మరణం చెందారు. మరో 10 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
ఆమెది సాధారణ కుటుంబం. టీ కొట్టుతో వారి కుటుంబం నడుస్తుంది. కానీ ఆమెకు ఇదంతా నచ్చలేదు. రిచ్ లైఫ్ కావాలని ఆశ పడుతూ బతికేది. కానీ తలిదండ్రులకు ఆమె ప్రవర్తన నచ్చలేదు. సరిగా...
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ప్రేయసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని యువకుడు ఆమెపై కత్తిపోట్ల వర్షం కురిపించాడు. ఏకంగా 20 సార్లు కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం ఆ యువకుడు విషం...
లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఓ భూ వివాదం కేసులో జనగామ జిల్లా నర్మెట మండల పోలీస్ స్టేషన్ ఎస్సై రవి కుమార్ రూ.25 వేలు...
యూపీలో విషాదం నెలకొంది. లక్నవూలోని దిల్ కుషా ప్రాంతంలో ఓ ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా 9 మంది మృతి చెందగా..మరో 10 మంది గాయపడ్డారు. ఎడతెరిపి...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఓసారి సోదాలు నిర్వహించగా..తాజాగా మరోసారి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మొత్తం 25 బృందాలుగా ఏర్పడి ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...