తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గర్ల్స్ హాస్టల్ లో హల్ చల్ చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో గణేష్ నిమజ్జనం అనంతరం అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ లోకి ఇద్దరు బయటి వ్యక్తులతో...
యూపీలో కల్తీ మద్యం కలకలం రేపింది. హరిద్వార్ లో మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి మద్యం సరఫరా చేశారు. ఈ కల్తీ మద్యం సేవించిన ఫుల్...
తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. సిద్ధిపేట జిల్లా ములుగు మండలం అడవి మజీద్ గ్రామంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. వీరిరువురి...
దేశంలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అధిక వేగం, రాంగ్ రూట్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇక తాజాగా మహారాష్ట్రలో ఘోర...
కేరళ పాత్రికేయుడు సిద్ధీఖ్ కప్పన్కు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కప్పన్ను మూడు రోజుల్లోపు ట్రయల్ కోర్టులో హాజరుపర్చి.. బెయిల్పై విడుదల చేయాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా 2020లో...
దేశంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుల అఘాయిత్యాలకు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. ఇక తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో దారుణం చోటు చేసుకుంది....
లోన్ యాప్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే వారి వేధింపులు తాళలేక చాలా మంది తనువు చాలించారు. ఇక తాజాగా లోన్ యాప్ వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. ఈ విషాద...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...