ఏపీలో అన్నదాతల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఏపీలో 19.79 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ప్రమాద, మరణాలు ఆత్మహత్యల సమాచార నివేదిక 2021 వెల్లడించింది. దీనితో దేశంలో రైతుల...
వివాహేతర సంబంధం నిండు ప్రాణాలను బలిగొంటుంది. తాజాగా హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో ఓ తల్లి కన్న బిడ్డను చంపేసింది. ఆ బాలుడు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఈ ఘాతుకానికి...
తెలంగాణాలో దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆస్పత్రిలో ఓ మహిళ మృతి కలకలం రేపింది. కాగా ఈనెల 25న 27 మంది మహిళలకు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ...
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్లోని హూస్టన్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా హతమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి...
యూపీలోని హర్దోయీ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బేగ్రాజ్పుర్ గ్రామానికి చెందిన రైతులు.. నిజాంపుర్ పులియా మండీలో దోసకాయలు అమ్మి తమ గ్రామానికి ట్రాక్టర్ లో తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు...
యాక్సిడెంట్ అంటే ఒక వ్యక్తి రోడ్డున పడడం కాదు. ఓ కుటుంబమే రోడ్డున పడడం. ఈ రోడ్డు ప్రమాదాలు ఆ కుటుంబాల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇంట్లో నుండి బయటకు వెళ్తే తిరిగి...
ఏపీ లోని నెల్లూరు జిల్లా అశోక్ నగర్లో దారుణం జరిగింది. కరెంట్ ఆఫీస్ సెంటర్లో క్యాంటీన్ నిర్వహించే దంపతులను కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. సమాచారం తెలుసుకున్న...
పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా బెంగళూరు సమీపంలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. వీటి విలువ దాదాపు రూ. 100 కోట్ల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...