యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం వల్ల ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక...
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఘోరం జరిగింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాల్లగూడ యాదవ బస్తీలో ధనమ్మ అనే మహిళను ఆమె భర్త పెద్దులు కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. అయితే...
తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. TSSPDCL లో జూనియర్ లైన్ మెన్ కు నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై లొనే దీనికి సంబంధించి పరీక్ష నిర్వహించగా అందులో కొంతమంది...
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. శ్రీలంక నుంచి వచ్చిన నిందితుల నుంచి రూ.3.80 కోట్ల విలువైన 7.304 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీనికి...
హోంవర్క్ ఒత్తిడి తట్టుకోలేక 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరువారూర్ జిల్లాలోని పెరళంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో సంజయ్ 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో...
జమ్ముకశ్మీర్లో వరుసగా భూకంపాలు జనాల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. బుధవారం రాత్రి 11 గంటలు దాటాక రెండు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై వరుసగా 4.1, 3.2 తీవ్రత నమోదైంది. అయితే వీటి...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందగా...మరో 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారీగా తెలుస్తుంది. తమకూరు జిల్లా...
తెలంగాణ: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని హెండీస్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించింది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...