నల్గొండ జిల్లా వెలిమనేడులోని ఓ ఫార్మా కంపెనీలో ఓ రియాక్టర్ పేలింది. దీని ప్రభావంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలవ్వగా.. మరో నలుగురికి తీవ్ర గాయలైనట్లు తెలుస్తుంది....
అక్రమ కేసులకు సంబంధించి దాడులు చేసి ఈడీకి వింత అనుభవం ఎదురైంది. ఝార్ఖండ్లో ఈడీ దాడుల్లో ఏకంగా రెండు ఏకే-47 రైఫిళ్లు బయటపడ్డాయి. కాగా రెండూ భారత జవాన్లకు చెందినవి కావడం గమనార్హం.
ఝార్ఖండ్లో...
స్కాట్లాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నట్లు...
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రూ.2 కోట్లు విలువైన ఇంటిని కేవలం రూ.75 లక్షలకు అమ్మేశాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. ఆ ఇల్లున అమ్మింది ఓనర్...
మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన నిమ్మన్నగారి లక్ష్మమ్మ(52), లక్ష్మారెడ్డి(55) దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు ఘటన...
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన స్టూడెంట్ సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా సురేష్ బాసరలో ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు....
తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్ష తప్పదని నిరూపించే ఘటన ఇది. విధి నిర్వహణలో సిఐ, కానిస్టేబుల్ పై పలు అభియోగాలు ఉన్నాయి. ఇక తాజాగా ఆ అభియోగాలు రుజువు అయ్యాయి. దీనితో...
దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, స్పీడ్, నిద్ర, వంటి కారణాలు ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. ఇక తాజాగా తమిళనాడులోని సేలం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...