తెలంగాణ: నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం వద్ద కాల్పుల కలకలం రేపాయి. బైకుపై వెళ్తున్న యువకుడిపై కొందరు దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్రగాయాలు కాగా.....
తమిళనాడు కోయంబత్తూర్లో ఓ జ్యోతిషుడు తన కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో ఆయన తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉత్తర్ప్రదేశ్ లో దారుణం జరిగింది. జౌన్పుర్ లో ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కత్తితో పొడిచి హత్యచేసి.. బావిలో పడేశారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన...
మద్యం మత్తులో ఓ వ్యక్తి వేడి వేడి సాంబర్ గిన్నెలో చనిపోయాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని పలంగానట్టిలో గ్రామ దేవత ఉత్సవాల్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట...
తెలంగాణలో విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లాలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన రేఖ(28), తన నాలుగేళ్ల చిన్నారి, మరిది బాసువ్దే కుష్బా(27)తో కలిసి.. బతుకుదెరువు కోసం...
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వనస్దలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని తెలంగాణ మైనార్టీ స్కూల్, కళాశాలకు చెందిన 10వ తరగతి, ఇంటర్ కు చెందిన 10 మంది...
అల్ఖైధా అధినేత అల్- జవహరీని మట్టుబెట్టింది అమెరికా. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో జరిపిన డ్రోన్ దాడిలో అల్-జవహరీని హత మార్చినట్లు ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏపీలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలో రామాంజమ్మ , పోతిరెడ్డి పిచ్చిరెడ్డి,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...