ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామాపురం నుంచి కడప వైపు వెళ్తున్న ఆటోను ,కడప నుంచి రాయచోటికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ...
ఈత సరదా మరో ఇద్దరు విద్యార్థుల ప్రాణలను బలిగొంది. మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్ కాళేశ్వరం కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..తుజాల్పూర్ అర్జుతండాకు చెందిన కొర్ర రాకేష్,...
బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. చిట్టగాంగ్ జిల్లాలో రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఓ మినీ బస్సును వేగంగా దూసుకొస్తున్న రైలు ఢీకొట్టింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు సహా...
కర్ణాటకలో బీజేపీకి చెందిన మరో నేత దారుణ హత్యకు గురయ్యారు. బిహార్లోని మాధేపుర జిల్లాలో విపిన్ కుమార్ సింగ్ అనే బీజేపీ నేతను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి...
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ఓ కామాంధుడు కన్నేసి జీవితాన్ని అంధకారమయం చేసాడు. చాలా రోజులుగా అమ్మాయిని తీవ్రంగా భయపెడుతూ.. అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఈ ఘటన...
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. అనకాపల్లిలోని పూడిమడక సముద్ర తీరంలో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. 15 మంది విద్యార్థులు పూడిమడక బీచ్కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మిగతా 10 మంది విద్యార్థులు క్షేమంగా...
ఓ చాక్లెట్ కోసం ఇద్దరు చిన్న పిల్లలు గొడవ పడ్డట్లుగా ప్రవర్తించారు ఇద్దరు పోలీసులు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే..విధుల్లో ఉన్నామనే కనీసం బాధ్యత లేకుండా బుద్ధి తక్కువగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే..ఓ...
కడ్తాల్ సమీపంలోని సాయి రెడ్డి గూడెంలో చికోటి ఫార్మ్ హౌస్ లో అటవీ శాఖ అధికారుల తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వున్న పాములు, ఆఫ్రికన్ దేశానికి చెందిన ఇగుణ లు ఫార్మ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...