తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కొల్లాపూర్ మండలం రేగమనగడ్డ వద్ద పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజి పనుల్లో భాగంగా పంప్ హౌస్ లోకి దిగుతుండగా క్రేన్ వైర్ తెగిపడింది. ఈ...
కర్ణాటకలో ముసుగు దుండగులు కలకలం సృష్టించారు. మంగళూరు సురత్కల్లో గురువారం సాయంత్రం నల్ల మాస్కుల్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ బాధితుడి...
భారత వాయుసేనకు చెందిన శిక్షణ యుద్ధవిమానం మిగ్-21 కుప్పకూలింది. రాజస్థాన్ బాడ్మేర్ జిల్లాలోని భిమ్డా గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా..ఇద్దరు పైలట్లు మృతి చెందారు. గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో...
తెలంగాణలో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రాత పరీక్షలో పేపర్ లీక్ అయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై సర్కార్ సీరియస్...
ఓ యువ బాక్సర్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఈ ఘటన పంజాబ్లోని బటిండ జిల్లాలో చోటు చేసుకుంది. తల్వండి సాబో గ్రామానికి చెందిన కుల్దీప్ సింగ్ అలియాస్ దీప్ దలీవాల్ అనే...
అమ్నీషియా పబ్ రేప్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు చార్జ్షీట్లు దాఖలు చేశారు. హైదరాబాద్ లోని జువైనల్ కోర్టుతోపాటు నాంపల్లి కోర్టులో 600 పేజీలతో చార్జ్షీట్లు దాఖలు చేశారు పోలీసులు. 56 రోజుల్లోనే చార్జ్షీట్...
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద కారు, లారీ ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ముగ్గురు...
మహారాష్ట్రలో దారుణం జరిగింది. నాగ్పుర్ జిల్లాలో 11 ఏళ్ల ఓ మైనర్పై పలువురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...