హైదరాబాద్: ఆర్టిఏలో పని చేస్తున్న మహిళా సబ్ ఇన్స్పెక్టర్ పై అదే డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న హోమ్ గార్డు లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు. దీనితో బాధిత మహిళ నిందితుడి పై పోలీసులకు...
ఏపీలో విషాదం నెలకొంది. విశాఖలో ఫిషింగ్ హార్బర్ సమీపంలో డ్రై డాక్ లో పడి యువకుడు మృతి స్థానికంగా కలకలం రేపింది. అతని మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి...
హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడు అరెస్ట్ అయ్యాడు. తెలుగు రాష్ట్రాలలో హత్యలు, కిడ్నాప్ కేసులలో నిందితుడిగా ఉన్న సుంకర ప్రసాద్ నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని...
బోటు బహమాస్ సముద్రంలో వలసదారులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. సముద్రం నుంచి బహమియన్ భద్రతా దళాలు 17 మృతదేహాలను వెలికితీశాయి. మృతుల్లో 15 మంది...
ఉత్తర్ప్రదేశ్లో ఘోర ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బిహార్లో భారీ పేలుడు కలకలం రేపింది. ఛాప్రాలోని టపాసులు తయారు చేసే కర్మాగారంలో పేలుడు జరిగింది. దీని దాటికి ఇల్లు కుప్పకూలగా..ఆరుగురు మరణించారు. మృతుల శరీర బాగాలు 50 మీటర్ల దూరంలో కనిపించాయి....
రోజురోజుకు మనుషులు దిగజారిపోతున్నారు. హత్యలు, దొంగతనాలు, ఆత్మహత్యలు, అత్యాచారాల వంటి ఘటనలు నిత్యం జరుగుతుండడం కలకలం రేపుతోంది. వావి వరసలు, చిన్న పెద్ద తేడాలు మరిచి మనుషులు మృగాళ్ళుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...