దక్షిణాఫ్రికాలోని ఓ బార్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. జొహెన్నస్బర్గ్లోని సెవేటో టౌన్షిప్లో కాల్పులు జరగగా..14 మంది మరణించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజీగూడ వద్ద 2 కార్లు, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..10 మందికి గాయాలు...
తమిళనాడులో దారుణ ఘటన వెలుగు చూసింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిని అదే పాఠశాలకు చెందిన మరో ముగ్గురు విద్యార్థులు గ్యాంగ్ రేప్ చేశారు. అంతటితో ఆగకుండా జరిగిన దారుణాన్ని వీడియో తీసి.....
అతనో పోలీస్. తప్పు చేసే వారిని పట్టుకునే వృత్తిలో ఉంటూ తప్పుడు పనికి పూనాడు. వివరాల్లోకి వెళితే తనను అపహరించి మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ హైదరాబాద్ వనస్థలిపురంలో...
రోజురోజుకు దేశంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మానవ రూపంలో ఉన్న మృగాల ఆకృత్యాలకు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. తాజాగా ఝార్ఖండ్ లో ఘోరం జరిగింది. పాఠశాల నుంచి ఇంటికెళ్తున్న ఆరో తరగతి బాలికను గుర్తు...
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. విజయనగరం జిల్లాలో దత్తరాజేరు మండలం షికారుగంజి కూడలి వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్ట్ను ఓ కారుఢీ కొట్టింది. ఈ క్రమంలో రహదారి పక్కనే...
అమర్నాథ్ క్షేత్రానికి సమీపంలో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో వరద పోటెత్తింది. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15కు...
ఆన్లైన్ రుణయాప్ల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ఈ రుణ యాప్ లు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లాలో మరో ప్రాణం బలైంది. తీసుకున్న అప్పు కట్టేందుకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...