ఏపీలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన మానసిక దివ్యాంగురాలు అయిన బాలికపై కన్నతండ్రి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి తుళ్లూరు పోలీస్...
ఏపీ: విశాఖ దువ్వడా రైల్వే స్టేషన్ వద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఎక్కే సమయంలో అదుపుతప్పి రైలు కింద ఓ మహిళ పడిపోయింది. ఈ ప్రమాదంలో మహిళ కుడి కాలు...
రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కఠిన చట్టాలు తెచ్చిన శిక్షలు వేసిన నిందితుల్లో మార్పు రావడం లేదు. తెలంగాణలో జరిగిన దిశ తరహా ఘటన కర్ణాటకలోని రామసంద్రలో జరిగింది. గుర్తు తెలియని మహిళ...
హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అరడజను మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. కులు జిల్లా జంగ్లా ప్రాంతంలో ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ...
ఏపీలో దారుణ హత్య కలకలం రేపింది. కర్నూలు జిల్లా కోసిగిలో బొంతుల నరసమ్మ అనే మహిళపై కొడుకులు హత్య చేశారు. ఆస్తి తగాదాలో పిన్నినే వేట కొడవళ్ళతో దాడి చేశారు. ఆమెను ఆసుపత్రికి...
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ భార్య ఉషా జార్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను సీఎం పినరయి విజయన్ వేధిస్తున్నారని, తుపాకీతో ముఖ్యమంత్రిని కాలుస్తానని ఆమె...
డెన్మార్క్ రాజధాని కోపెన్హగెన్ కాల్పుల మోత కలకలం రేపింది. రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో డెన్మార్క్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బలూచిస్థాన్ రాష్ట్రంలోని క్వెట్టా సమీపంలో వేగంగా వెళ్తున్న ప్యాసింజర్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా 11...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...