ఏపీ: కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం రేపింది. మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థిని ఇంటరాక్షన్ పేరిట ర్యాగింగ్ చేసినట్టు యూజీసీ యాంటీ ర్యాగింగ్ వెబ్సైట్కు ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదుపై విశ్వవిద్యాలయం యాంటీ ర్యాగింగ్...
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘోరం జరిగింది. ఫలక్నుమా పరిధిలో ఓ యువకుడు బాలికతో పెళ్లి జరిపించాలని బెదిరిస్తూ ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. తీవ్రగాయాలతో ఉన్న యువకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా...
ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖలోని పరవాడ మండలం లంకలపాలెం వద్ధ
రైలు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఫ్లైఓవర్ వంతెన కింద రైల్వే ట్రాక్ దాటుతుండగా విశాఖ వైపు వెళ్లే ట్రైన్ ఢీకొనడంతో...
తెలంగాణలో ఓ రిపోర్టర్ కిడ్నాప్ ఇప్పుడు కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో రామ్ ప్రసాద్ అనే రిపోర్టర్ ఇంటి వద్ద నుంచి పోలీసులమని చెప్పి గుర్తు తెలియని...
తాజాగా ఏపీలో జరిగిన ఓ సంఘటన కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. వివాహమై కొన్ని గంటలు గడవకముందే నవవరుడు శివకుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా వెలుగోడు...
డబ్బు వసూలు చేసి మోసం చేసిన నిర్మాతలపై 'నువ్వే కావాలి' సినిమా ఫేమ్ సాయి కిరణ్ పోలీసులను ఆశ్రయించారు. మన్న మినిస్ట్రీస్ లో సభ్యత్వం పేరుతో నా దగ్గర 10.6 లక్షలు వసూలు...
తెలంగాణ: హైదరాబాద్ లోని పుప్పాల్గూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సెల్లార్ గుంత తీస్తుండగా గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు...
ఈ మధ్యకాలంలో ఎంతోమంది యువతీ, యువకులు ప్రేమలో పడి కనీస బాధ్యతలు మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ యువతీ కూడా ప్రియుడి మోజులో పడి పెళ్లైన వారం రోజులకే తన భర్తకు పెద్ద...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...