క్రైమ్

విజయవాడలో ఎమ్మెల్సీ కారు బీభత్సం.. ఒకరు మృతి

విజయవాడలో(Vijayawada) ఓ కారు బీభత్సం సృష్టించింది. బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం అర్ధరాత్రి వేగంగా బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బైకును బలంగా ఢీకొట్టడంతో...

ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన పూజారి 

శంషాబాద్ పరిధిలో ఓ మహిళను ప్రియుడే హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సరూర్ నగర్‌కు చెందిన సాయికృష్ణ అనే పూజారి దగ్గిర బంధువైన అప్సర అనే యువతితో వివాహేతర సంబంధం...

ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుడు.. డిప్యూటీ గవర్నర్ మృతి

ఆఫ్ఘనిస్థాన్‌(Afghanistan)లో మంగళవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఉత్తర బదక్షన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ నిస్సార్ అహ్మద్ అహ్మది మరణించారు. అదేవిధంగా ఈ ఘటనలో మరో ఆరుగురు పౌరులు గాయపడ్డారని...
- Advertisement -

మూడేళ్ల బాలుడు పామును కొరికి చంపేశాడు 

Snake Bite |ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడు పామును నోటితో కొరికి చంపేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కొత్వాలి మహ్మదాబాద్ ప్రాంతంలోని మద్నాపూర్‌కు చెందిన...

అర్ధరాత్రి ఎవరెవరితో మాట్లాడారు.. అవినాశ్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ 

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా సీబీఐ చేపట్టిన కడప ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణ ముగిసింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన విచారణ దాదాపు 7గంటలపాటు కొనసాగింది. హత్యకు సంబంధించి పలు...

వందల మంది ప్రాణాలను బలితీసుకుంది.. సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా?

ఒడిశా(Odisha)లోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన గత దశాబ్ద కాలంలోనే అత్యంత భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. అయితే ఇంత...
- Advertisement -

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్‌ను ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్

ఒడిశా(Odisha)లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి హౌరా వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్ ఆగివున్న గూడ్సు రైలును ఢీకొట్టింది. బాలేశ్వర్‌ జిల్లా బహనాగ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది....

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

Jammu Kashmir |జమ్ముకశ్మీర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున...

Latest news

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హ‌రీశ్‌రావు(Harish Rao) లేఖ రాశారు. న‌క్ష‌త్రం గుర్తు లేని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు...

Supreme Court | ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు నోటీసులు

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...

PM Modi | MSME లకు ప్రధాని గుడ్ న్యూస్

దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా MSME లకు సకాలంలో తక్కువ ఖర్చుతో నిధులు అందుబాటులో ఉండేలా కొత్త క్రెడిట్ డెలివరీ పద్ధతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం...

KCR | అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరుపై హైకోర్టులో విచారణ

అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...

Dhananjay Munde | మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా

మహారాష్ట్ర ప్రభుత్వంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ మంత్రి ధనంజయ్ ముండే(Dhananjay Munde) మంత్రి పదవికి రాజీనామా చేసారు. గత...

Must read

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ...